Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (23:14 IST)
ఏడాది క్రితం ట్వీట్ పెడితే ఇంకెవరో మనోభావాలు దెబ్బతిన్నాయట, ఇప్పుడు కూడా నాలుగు ప్రాంతాల్లో నాలుగు రోజుల వ్యవధిలో వారు కేసులు పెట్టడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు రాంగోపాల్ వర్మ. ఆయన ఓ వీడియో విడుదల చేసారు. అందులో '' నేనేమీ మంచం కింద దాక్కుని ఏడవడం లేదు, వణికిపోవడం లేదు. నేను పోస్టులు పెట్టినవారికి కాకుండా, ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?
 
అసలు ఈ కేసులు ఎలా నిలుస్తాయి. ఐతే నాకు చట్టాలపై గౌరవం వుంది. ఆ చట్టం ప్రకారం ఓ సిటిజన్‌గా పాటిస్తాను. నేను సినిమా పనిలో ఉండటం వల్ల స్పందించడం కుదరలేదు. నాకు వచ్చిన నోటీసులకు నేను సమాధానం ఇచ్చాను. ఇదేదో మర్డర్ కేసులా ఇంత తొందర ఎందుకో నాకు అర్థం కావడంలేదు'' అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments