ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (23:14 IST)
ఏడాది క్రితం ట్వీట్ పెడితే ఇంకెవరో మనోభావాలు దెబ్బతిన్నాయట, ఇప్పుడు కూడా నాలుగు ప్రాంతాల్లో నాలుగు రోజుల వ్యవధిలో వారు కేసులు పెట్టడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు రాంగోపాల్ వర్మ. ఆయన ఓ వీడియో విడుదల చేసారు. అందులో '' నేనేమీ మంచం కింద దాక్కుని ఏడవడం లేదు, వణికిపోవడం లేదు. నేను పోస్టులు పెట్టినవారికి కాకుండా, ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?
 
అసలు ఈ కేసులు ఎలా నిలుస్తాయి. ఐతే నాకు చట్టాలపై గౌరవం వుంది. ఆ చట్టం ప్రకారం ఓ సిటిజన్‌గా పాటిస్తాను. నేను సినిమా పనిలో ఉండటం వల్ల స్పందించడం కుదరలేదు. నాకు వచ్చిన నోటీసులకు నేను సమాధానం ఇచ్చాను. ఇదేదో మర్డర్ కేసులా ఇంత తొందర ఎందుకో నాకు అర్థం కావడంలేదు'' అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఒకే ఊరు.. ఒకే పాఠశాల .. మూడు వ్యవధి .. ముగ్గురు స్నేహితుల బలవన్మరణం... ఎందుకని?

కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయట!

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments