Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవతి తల్లి తీరు ఎందుకు? ఏపీ చేసిన తప్పేంటి? మోడీపై మోహన్‌బాబు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విస్మరించినందుకు నిరసనగా టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (19:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విస్మరించినందుకు నిరసనగా టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మోసంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ప్రముఖులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఇప్పటికే సినీ దర్శకుడు కొరటాల శివ గురువారం ఉదయం చేసిన ట్వీట్‌లో.. ప్రధాని నరేంద్ర మోడీని మనిషిగా మార్చుదాం అంటూ పిలుపునిచ్చారు. అలాగే, సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 
 
ఏపీపై సవ‌తి త‌ల్లి తీరు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. 'ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో స‌వ‌తిత‌ల్లిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారెందుకు? ఆ రాష్ట్రం చేసిన త‌ప్పేంటి? ప్ర‌త్యేక హోదాపై ఏమి జ‌రుగుతోంది? ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాల‌ని తెలంగాణ కూడా కోరుకుంటోంది. ఇది ఏపీ సెంటిమెంట్ మాత్ర‌మే అనుకుంటున్నారా?' అంటూ మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments