Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ కొడుతుందని పవన్ కళ్యాణ్ అలా చేశారా?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (18:24 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొన్నటి వరకూ గుబురు గెడ్డం పెంచుకుని ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఐతే అకస్మాత్తుగా ఆ గెడ్డం తీసేసి ట్రిమ్‌గా మారిపోయారు.
 
ఇలా ఆయన ఎందుకు మారారయా అనే చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం ఇలా చెప్పేస్తున్నారు. ఏ పిల్లవాడైనా అమ్మ ముందు చాలా నీట్‌గా వుండాలని ప్రయత్నిస్తాడు. శుభ్రంగా లేకపోతే అమ్మ కొడుతుందని భయం. 
 
అర్థమైంది కదా... తాజా పవన్ కల్యామ్ మాతృమూర్తి అంజనాదేవి పార్టీకి రూ. 4 లక్షల విరాళం ఇచ్చారు. ఈ చెక్కును ఇచ్చేందుకు అమ్మ వస్తుందని తెలిసి పవన్ కళ్యాణ్ గబగబా గెడ్డాన్ని తీసేసి నీట్‌గా మారిపోయారు. అదండీ సంగతి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments