Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ మూవీ నుంచి అను అవుట్...కార‌ణం..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే... ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించేందుకు అను ఇమ్మాన్యుయేల్‌ను ఫిక్స్ చేసారు. ఏమైందో ఏమో

Webdunia
సోమవారం, 21 మే 2018 (12:39 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే... ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించేందుకు అను ఇమ్మాన్యుయేల్‌ను ఫిక్స్ చేసారు. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ నుంచి అను త‌ప్పుకుంది. దీంతో అను గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు ప్రచారంలోకి వ‌చ్చాయి.
 
దీంతో ఆ స్టోరీలకు ఫుల్‌స్టాప్‌ పడేలా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ అసలు కారణం బయటపెట్టింది. 
యూఎస్‌లో చేయబోయే 50 డేస్‌ షెడ్యూల్‌ కోసం అనూ డేట్స్‌ అడ్జస్ట్‌ కాలేదు. అందుకని మా సినిమాలో నటించరు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకోసమే ఈ క్లారిఫికేషన్‌ ఇచ్చాం’’ అని ట్విట్టర్‌ ఖాతాలో నిర్మాతలు పేర్కొన్నారు. 
 
ఈ విషయంపై అనూ స్పందిస్తూ... ‘‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా డేట్స్‌ క్లాష్‌ కారణంగా అనుకోకుండా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ‘అఅఆ’ టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని పేర్కొన్నారు. అదీ..సంగ‌తి!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుక్కుగూడలో హిజ్రాలు, డబ్బులు ఇచ్చే దాకా వాహనాలకు అడ్డంగా నిలబడి ఆవిధంగా (video)

రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?

heart attack: సిక్సర్ కొట్టాడు, గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి మరణించాడు (video)

Pedda Reddy: అక్రమ ఆస్తుల కేసు... తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

COVID-19: కర్ణాటకలో కోవిడ్ మరణం.. 70 ఏళ్ల రోగి మృతి.. 40 కొత్త కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments