Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్యకు వాయిస్ ఇవ్వనున్న మహేష్ బాబు...

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (13:59 IST)
ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ పాలుపంచుకోనున్నాడట. ఎలాగంటే వాయిస్ ఓవర్ ద్వారా. అవును మెగాస్టార్ చిరంజీవి, చెర్రీ నటిస్తున్న ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని అంటున్నారు. మహేష్ వాయిస్ తో ఈ సినిమా మొదలవుతుందట.
 
హీరోల క్యారెక్టర్స్‌ను మహేష్ వాయిస్ ద్వారా పరిచయం చేస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.   మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ.. అటు మెగా అభిమానులు, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలిసి తెగ ఖుష్ అవుతున్నారు. 
 
గతంలో మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా , తారక్ నటించిన బాద్షా సినిమాలకు వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ తన వాయిస్ ఓవర్ తో ఆచార్య సినిమాకు మరింత మైలేజ్ ఇవ్వనున్నారని అంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments