Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప సెట్లో ఆచార్య ఏం చేస్తున్నాడు!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (16:59 IST)
అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న సినిమా `పుష్ప‌`. ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది కూడా. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ కేర‌ళ‌లో జ‌ర‌గ‌నుంది. కాగా, మారేడుమ‌ల్లి నుంచి తిరిగి వ‌స్తుండ‌గా అల్లు అర్జున్ వాహ‌నం ష‌డెన్‌గా ఆగిపోయింది. ఏదో ఆక్సిడెంట్ అనుకుని బ‌య‌ట‌కు చూస్తే. అక్క‌డి గిరిజ‌నులు వాహ‌నాన్ని అడ్డ‌గించారు. అల్లు అర్జున్ బ‌య‌ట‌కి వ‌చ్చి వారితో కాసేపు ఫొటోలు దిగాక వారు వెళ్ళిపోయారు.

ఇదిలా వుండ‌గా, అక్క‌డి సెట్‌కు చిరంజీవి బ‌య‌లుదేరి వెళుతున్నారు. ఎందుకంటే అక్క‌డి వాతావ‌ర‌ణం అక్క‌డి మ‌నుషులు ఆచార్య సినిమాకు స‌రిపోతార‌ని లొకేష‌న్‌ను ద‌ర్శ‌కుడు సూచించార‌ట‌. దాంతో త్వ‌ర‌లో ఆచార్య షూటింగ్ అక్క‌డ జ‌ర‌గ‌నుంది.. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ సెట్లో అడుగుపెట్టాడు. ఇప్పుడు చ‌ర‌ణ్‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారు. అందుకోసం ఆచార్య టీమ్ మారేడుమ‌ల్లిలోని పుష్ష‌ సెట్లోకి అడుగుపెట్ట‌బోతోంది. పుష్ష షూటింగ్ జ‌రిగిన ప్ర‌దేశంలోనే ఆచార్య‌ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు. అదీ సంగ‌తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్‌లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు

పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు.. కూల్‌డ్రింక్స్ వివాదం.. నవవధువు ఆత్మహత్య

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments