Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పదుకొనె ఆరోగ్యంపై అశ్వ‌నీద‌త్ ఏమ‌న్నారంటే!

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (19:03 IST)
Deepika Padukone
ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో షూటింగ్‌లో వుండ‌గానే దీపికా పదుకొనె అనారోగ్యం పాల‌య్యార‌నీ, ఆసుప‌త్రికి తీసుకెళ్ళార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అందులో వాస్త‌వంలేద‌నీ, నార్మ‌ల్ చెక‌ప్ కోస‌మే వెళ్ళార‌ని ఆందోళ‌న ప‌డాల్సిన ప‌నిలేద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈరోజు నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ ఆమె ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్వ‌న్‌కు చెందిన టీమ్ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింద‌ని తెలుస్తోంది.
 
దీపికా కి బీపీ సంబంధిత సమస్య ఉంది. గ‌తంలో కూడా ఆమె స‌మ‌స్య‌ను ఎదుర్కొంది. ఇటీవ‌లే షూట్‌లోకూడా ఓ స‌న్నివేశ‌శం చేసే క్ర‌మంలో బీపితో  ఆమె అసౌకర్యంగా ఫీలయ్యింది.  అప్పుడు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చెయ్యగా గంటలోనే మళ్ళీ ఆమె తిరిగి కోలుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని షూటింగ్ లో కూడా చురుగ్గా పాల్గొంటుంది అని క్లారిటీ ఇచ్చారు.
 
 ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీని నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్నారు.  “ప్రాజెక్ట్ కె” అనే వ‌ర్కింగ్ టైటిల్ పెట్టారు. దీపికా, అమితాబ్‌తో స‌న్నివేశాలు జ‌రుగుతున్నాయి. ఈనెల 20తో వారి స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments