Webdunia - Bharat's app for daily news and videos

Install App

సృష్టికి మనిషికి ఏంటి సంబంధం.. అదే ''విశ్వామిత్ర''లో?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:25 IST)
''విశ్వామిత్ర'' సినిమా మార్చి 21వ తేదీన తెరపైకి రానుంది. ఈ  సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని సినీ దర్శకుడు రాజ కిరణ్ చెప్పారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్.రాజకిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కథను.. అమెరికా, న్యూజిలాండ్‌లలో జరిగిన పరిశోధన చేశాక ఈ కథను రాసుకున్నానని చెప్పారు. 
 
సృష్టిలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టిలో ఏం జరుగుతుందో చెప్పడానికి మనుషులు ఎవరు.. అందులో మనుషులు కొంతకాలమేనని చెప్పే కథగా విశ్వామిత్ర తెరకెక్కుతుందని రాజకిరణ్ చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 21 విడుదల కానుంది. 
 
ఇక ఈ సినిమాలో అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వర వారు, జీవా, రాకెట్ రాఘవ, సివీఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ తదితరులు నటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments