సృష్టికి మనిషికి ఏంటి సంబంధం.. అదే ''విశ్వామిత్ర''లో?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:25 IST)
''విశ్వామిత్ర'' సినిమా మార్చి 21వ తేదీన తెరపైకి రానుంది. ఈ  సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని సినీ దర్శకుడు రాజ కిరణ్ చెప్పారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్.రాజకిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కథను.. అమెరికా, న్యూజిలాండ్‌లలో జరిగిన పరిశోధన చేశాక ఈ కథను రాసుకున్నానని చెప్పారు. 
 
సృష్టిలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టిలో ఏం జరుగుతుందో చెప్పడానికి మనుషులు ఎవరు.. అందులో మనుషులు కొంతకాలమేనని చెప్పే కథగా విశ్వామిత్ర తెరకెక్కుతుందని రాజకిరణ్ చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 21 విడుదల కానుంది. 
 
ఇక ఈ సినిమాలో అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వర వారు, జీవా, రాకెట్ రాఘవ, సివీఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ తదితరులు నటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు ప్రాణాలు

జూలై 2027 గోదావరి పుష్కరాలు.. ముందుగానే పోలవరం పూర్తికి శరవేగంగా పనులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అభినవ కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం (video)

స్క్రబ్ టైఫస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్- జీజీహెచ్‌లో ఇద్దరు మహిళలు మృతి

Roasted Cockroach: విశాఖపట్నం హోటల్‌లో దారుణం- చికెన్ నూడుల్స్‌లో బొద్దింక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments