Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఆచారి అమెరికా యాత్ర'' ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం..

విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ''ఆచారి అమెరికా యాత్ర''. ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (18:22 IST)
విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ''ఆచారి అమెరికా యాత్ర''. ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ ఐదో తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. 
 
ఖైదీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో హాస్యం పండించిన బ్రహ్మానందం.. తాజాగా ఆచారి అమెరికా యాత్రలో కడుపుబ్బా నవ్విస్తారని సినీ యూనిట్ అంటోంది. కాగా ఇప్పటికే జి.నాగేశ్వర్ రెడ్డితో మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం చిత్రాలు సక్సెస్ కావడంతో ఆచారి అమెరికా యాత్ర సినిమాపై అంచనాలు పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments