Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియారా గురించి రానా, రామ్ చరణ్‌లు ఏం చెప్పుకున్నారో తెలుసా...? వైరల్ అవుతున్న వీడియో

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:28 IST)
దగ్గుబాటి రానా నిర్వహిస్తున్న నెం 1 యారి షోకు వినయ విధేయ రామ చిత్ర ప్రమోషన్లో భాగంగా రాంచరణ్, కియారా అద్వానీ ఇద్దరూ హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తరాది నుండి వస్తున్న హీరోయిన్ల గురించి ఈ షోలో రాంచరణ్, రానాల మధ్య జరిగిన చర్చ వైరల్ అవుతోంది. 
 
వివరాలలోకి వెళ్తే... కియారా అద్వానీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో రాంచరణ్, రానా మధ్య ఉత్తరాది హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. టాలీవుడ్ సినిమాలు ఇష్టపడతావా అని రానా కియారాని అడిగాడు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే ముంబయి నుండి వచ్చిన హీరోయిన్లకు కనీసం తెలుగు అనే భాష ఉంటుందనే విషయం కూడా చాలామందికి తెలియదనీ, తాను అలాంటి హీరోయిన్లతో కలిసి పని చేసానని రానా తెలిపాడు. 
 
దీనికి కియారా సమాధానం ఇస్తూ బాహుబలి తర్వాత తెలుగు తెలియనివాళ్ళు ఉండరని తెలిపింది. అయితే... రాంచరణ్ కల్పించుకుని సౌత్‌లో ఉన్న రాష్ట్రాల పేర్లు చెప్పమని కియారాని అడగ్గా కియారా చెప్పలేకపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments