బాహుబలి స్టోరీ మేకర్‌తో పీకే.. అద్భుతమైన స్టోరీ సిద్ధం!

Webdunia
శనివారం, 3 జులై 2021 (09:54 IST)
బాహుబలి స్టోరీ మేకర్‌తో పీకే చేతులు కలపనున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రైటర్‌గా మారిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేస్తున్నారు.

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని విజయేంద్ర ప్రసాద్‌ కల్పిత కథని రూపొందించగా, దీనిని బేస్ చేసుకొని జక్కన్న సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 13న సినిమా విడుదల కానుంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తైందని ఆయన అన్నారు.
 
ఇక పవన్ కళ్యాణ్ కోసం విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన స్టోరీ సిద్ధం చేశారని, ఆ స్టోరీని పవన్‌కు వినిపించగా ఫుల్ ఇంప్రెస్ అయ్యాడంటూ జోరుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై రచయిత విజయేంద్రప్రసాద్ స్పందించారు. 
 
పవర్ స్టార్‌కి కథ రాసేందుకు తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని, కానీ కథ కావాలని ఎవరూ తనని సంప్రదించలేదని ఆయన తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్‌తో రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం పుకార్లేనని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments