Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణ గురించి విజయ్‌దేవరకొండ ఒక్కటే మాట!

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (10:11 IST)
Vijaydevarakondat ed office media
ఇటీవలే లైగర్‌ దర్శకుడు, నిర్మాత అయిన పూరీ జగన్నాథ్‌, చార్మికౌర్‌లను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో విచారించారు. లైగర్‌ సినిమాకు కోట్ల రూపాయల పెట్టుబడి ఎలా వచ్చింది? అసలు వీటి వెనుక పెట్టుబడిదారులు ఎవరున్నారనేది అడిగారు. ఆ తర్వాత వారినుంచి ఎటువంటి సమాధానం మీడియాకు రాలేదు. కాగా, బుధవారంనాడు లైగర్‌ హీరో విజయ్‌దేవరకొండను దాదాపు 11గంటలపాటు ఈడీ అధికారులు తమ కార్యాలయంలో విచారణ చేశారు.
 
అనంతరం విజయ్‌దేవరకొండ మీడియా ముందు మాట్లాడుతూ, పేరు, ప్రఖ్యాతులు వస్తే ఇలాంటివి ఎదుర్కోవాల్సివుంటుంది. ప్రేక్షకుల ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ తనకు తోడుగా వుంటుందని తెలిపారు. ఈడీ అధికారులు విధి నిర్వహణలో భాగంగా వారు తనను విచారణ చేశారనీ, త్వరలో అన్నీ సమసిపోతాయని ఆశిస్తున్నానని అన్నారు. 
 
లైగర్‌ సినిమా వసూళ్ళు రాబట్టలేకపోయింది. విడుదలైన అన్నిచోట్ల నెగెటివ్‌ టాక్‌తో ప్లాప్‌ సినిమాగా మారింది. మరి ఈడీ అధికారులు ఎందుకు లైగర్‌ టీమ్‌ను విచారిస్తున్నారనేది క్లారిటీలేదు. దీనివెనుక రాజకీయకోణం దాగివుందని సినీవిశ్లేషకులు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments