Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసు నిండిన మీ ఆదరణకు... ఇప్పటికి ఇక శెలవు....

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (14:43 IST)
మాజీ ఎంపీ, సీనియర్ నటి విజయశాంతి తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ఇప్పటికి ఇక శెలవు అంటూ ఆమె ట్వీట్ చేశారు. దాదాపు పుష్కరకాలం తర్వాత విజయశాంతి వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అత్యంత కీలకమైనపాత్రను పోషించి మెప్పించారు. 
 
'సరిలేరు నీకెవ్వరు' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి, హీరో మహేశ్ బాబుకు, ఆదరించిన ప్రేక్షకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన నట ప్రస్థానానికి 1979 'కల్లుక్కుల్ ఈరమ్', 'కిలాడి కృష్ణుడు' నుండి 2020 'సరిలేరు నీకెవ్వరు' వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
ప్రజా జీవనంలో మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం తనకు కల్పిస్తోందో లేదో తెలియదన్నారు. ఇప్పటికి ఇక శెలవని.. మనసు నిండిన మీ ఆదరణకు, తన ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments