Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలి కూడా ఓ డిసీజ్ లాంటిదే.. వ్యాక్సీన్ కనిపెడితే బాగుండు

Webdunia
బుధవారం, 6 మే 2020 (14:15 IST)
ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి తన ట్వీట్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజయ్ సేతుపతి.. కరోనా ఎఫెక్టుతో తిండి కోసం అలమటిస్తున్న పేదలనుద్దేశించి ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ''ఆకలి కూడా ఓ డిసీజ్ లాంటిదే. దానికి కూడా ఓ వ్యాక్సీన్ కనిపెడితే బాగుండు'' అని ట్వీట్ చేశారు. 
 
కరోనా, లాక్ డౌన్ ఎఫెక్టుతో ఆహారం, నిత్యావసర సరుకులు లేక కూలీలు, కార్మికులు, పేదలు.. నానా ఇబ్బందులు పడుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు వివిధ ప్రాంతాల్లో ఆకలితో ఉన్నవారికి అవసరమైన వస్తువులు, భోజనం అందిస్తున్నారు.
 
ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ విజయ్ సేతుపతి ట్విట్టర్ లో పిలుపునిచ్చారు. జీవనోపాధి కోల్పోయిన కోలీవుడ్ టెక్నీషియన్స్‌కు విజయ్ ఇప్పటికే రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments