Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళుల‌ర్పించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (15:24 IST)
Vijay Devarakonda, Ananya
ఇప్పుడు స్టార్ హీరోగా మారిన తెలుగు స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం `లైగ‌ర్‌`. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో అన‌న్య క‌థానాయిక‌గా న‌టించింది. ఈనెల 25న సినిమా విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా దేశంలో అన్ని భాష‌ల్లోనూ లైగ‌ర్ విడుద‌ల‌కాబోతుంది. అందుకే దేశ‌మంతా ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టిస్తూ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు.
 
At Puneeth Rajkumar house
ఆ ప్ర‌కారం శుక్ర‌వారంనాడు బెంగుళూరులో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌ర్య‌టించారు. ఎయిర్ పోర్ట్ నుంచి దిగ‌గానే నేరుగా బెంగళూరులో స్వర్గీయ డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్‌కు స‌మాథి వ‌ద్ద‌కు వెళ్ళి ప్రార్థనలు చేశారు. అనంత‌రం ఇంటికి వెళ్ళి ఆయ‌న ఫొటోకు న‌మ‌స్క‌రిస్తూ అశ్రునివాళుల‌ర్పించారు. మ‌హాన‌టుడుని కోల్పోయామ‌ని బాధ‌ను వ్య‌క్తం చేశారు. క‌ర్నాట‌క ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య‌దేవునిగా మారిన ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిదని పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments