Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళుల‌ర్పించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (15:24 IST)
Vijay Devarakonda, Ananya
ఇప్పుడు స్టార్ హీరోగా మారిన తెలుగు స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం `లైగ‌ర్‌`. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో అన‌న్య క‌థానాయిక‌గా న‌టించింది. ఈనెల 25న సినిమా విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా దేశంలో అన్ని భాష‌ల్లోనూ లైగ‌ర్ విడుద‌ల‌కాబోతుంది. అందుకే దేశ‌మంతా ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టిస్తూ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు.
 
At Puneeth Rajkumar house
ఆ ప్ర‌కారం శుక్ర‌వారంనాడు బెంగుళూరులో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌ర్య‌టించారు. ఎయిర్ పోర్ట్ నుంచి దిగ‌గానే నేరుగా బెంగళూరులో స్వర్గీయ డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్‌కు స‌మాథి వ‌ద్ద‌కు వెళ్ళి ప్రార్థనలు చేశారు. అనంత‌రం ఇంటికి వెళ్ళి ఆయ‌న ఫొటోకు న‌మ‌స్క‌రిస్తూ అశ్రునివాళుల‌ర్పించారు. మ‌హాన‌టుడుని కోల్పోయామ‌ని బాధ‌ను వ్య‌క్తం చేశారు. క‌ర్నాట‌క ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య‌దేవునిగా మారిన ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిదని పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments