Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద రోజులు పూర్తి చేసుకున్న "సర్కారువారి పాట"

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (14:47 IST)
ప్రిన్స్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". మే 12వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించారు. ఇందులో సంగీతం హైలెట్. చిత్రానికి ప్రాణం సంగీతమే. పైగా, ఈ చిత్రానికి మహేష్ బాబు ఒక నిర్మాతగా కూడా ఉన్నారు. 
 
తాజాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, విశాఖ జిల్లా గోపాలపట్నంలో రోజుకు 4 ఆటలతో ప్రదర్శితమవుతూ ఈ సినిమా వంద రోజులు పూర్తిచేసుకుంది. దీంతో సినిమా వంద రోజుల పోస్టరును విడుదల చేసింది. 
 
మహేష్ బాబు, కీర్తి సురేష్ లవ్ ట్రాక్‌తో పాటు సముద్రఖని విలనిజం హైలెట్. తమన్ సంగీతం సమకూర్చగా, మాస్ ఆడియన్స్‌లోకి ఓ రేంజ్‌లోకి దూసుకెళ్లింది. మొత్తంమీద ఈ సినిమాతో పరశురాం మరో హిట్‌ను తన ఖాతాలో వసున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments