వంద రోజులు పూర్తి చేసుకున్న "సర్కారువారి పాట"

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (14:47 IST)
ప్రిన్స్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". మే 12వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించారు. ఇందులో సంగీతం హైలెట్. చిత్రానికి ప్రాణం సంగీతమే. పైగా, ఈ చిత్రానికి మహేష్ బాబు ఒక నిర్మాతగా కూడా ఉన్నారు. 
 
తాజాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, విశాఖ జిల్లా గోపాలపట్నంలో రోజుకు 4 ఆటలతో ప్రదర్శితమవుతూ ఈ సినిమా వంద రోజులు పూర్తిచేసుకుంది. దీంతో సినిమా వంద రోజుల పోస్టరును విడుదల చేసింది. 
 
మహేష్ బాబు, కీర్తి సురేష్ లవ్ ట్రాక్‌తో పాటు సముద్రఖని విలనిజం హైలెట్. తమన్ సంగీతం సమకూర్చగా, మాస్ ఆడియన్స్‌లోకి ఓ రేంజ్‌లోకి దూసుకెళ్లింది. మొత్తంమీద ఈ సినిమాతో పరశురాం మరో హిట్‌ను తన ఖాతాలో వసున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments