Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద రోజులు పూర్తి చేసుకున్న "సర్కారువారి పాట"

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (14:47 IST)
ప్రిన్స్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". మే 12వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించారు. ఇందులో సంగీతం హైలెట్. చిత్రానికి ప్రాణం సంగీతమే. పైగా, ఈ చిత్రానికి మహేష్ బాబు ఒక నిర్మాతగా కూడా ఉన్నారు. 
 
తాజాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, విశాఖ జిల్లా గోపాలపట్నంలో రోజుకు 4 ఆటలతో ప్రదర్శితమవుతూ ఈ సినిమా వంద రోజులు పూర్తిచేసుకుంది. దీంతో సినిమా వంద రోజుల పోస్టరును విడుదల చేసింది. 
 
మహేష్ బాబు, కీర్తి సురేష్ లవ్ ట్రాక్‌తో పాటు సముద్రఖని విలనిజం హైలెట్. తమన్ సంగీతం సమకూర్చగా, మాస్ ఆడియన్స్‌లోకి ఓ రేంజ్‌లోకి దూసుకెళ్లింది. మొత్తంమీద ఈ సినిమాతో పరశురాం మరో హిట్‌ను తన ఖాతాలో వసున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments