Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ, సమంత సేఫ్‌గానే వున్నారు

Webdunia
మంగళవారం, 24 మే 2022 (10:51 IST)
Vijay Devarakonda, Wennela Kishore, siva nirvana
విజయ్ దేవరకొండ, సమంత తాజా సినిమా `ఖుషి.` ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో జ‌రుగుతోంది. నిన్న‌నే షెడ్యూల్ కూడా పూర్త‌యింది. అయితే స‌మంత‌కు, విజ‌య్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. గాయాలు అయ్యాయి. అందుకే షెడ్యూల్ కేన్సిల్ అయింద‌నే వార్త‌లు కొంద‌రు రాస్తున్నారు. అవ‌న్నీ అబద్దం. అలాంటిది ఏమీ లేద‌ని చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారంనాడు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
 
ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. క‌శ్మీర్ నుంచి తిరిగి వ‌స్తున్న ఫోటీను పెట్టింది. చిత్ర ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ‌, వెన్నెల కిశోర్‌,  విజయ్ దేవరకొండలు హాయిగా న‌వ్వుకూంటా కారులో ప్ర‌యాణిస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ, హీరోహీరోయిన్ల‌కు  గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి.అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్ గా కాశ్మీర్‌లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్ననే హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది.దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments