Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేశాం.. క్షమించండి.. ఆ విషయాన్ని మర్చిపోయాం: విఘ్నేశ్

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (11:12 IST)
Nayanatara
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదో హడావుడిలో తమ కాళ్లకు చెప్పులున్నాయనే విషయాన్ని మర్చిపోయామని నయనతార భర్త విఘ్నేశ్ శివన్ అన్నారు. వెంకన్నపై తమకు ఎంతో నమ్మకం వుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి.. అంటూ విఘ్నేశ్ శివన్ ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. 
 
"తిరుమలలో పెళ్లి చేసుకోవాలన్నదే తమ కోరిక. అందుకే గత నెల రోజుల్లో తిరుమలకు ఐదుసార్లు వచ్చాం. కానీ అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 
 
దీంతో పెళ్లి అయిన వెంటనే నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణ సేవలో పాల్గొనేందుకు వచ్చామని.. అదే ఆలోచనలో స్వామి వారి దర్శనానికి తర్వాత చెప్పులేసుకుని వచ్చేశామని విక్కీ తెలిపారు. 
 
దర్శనం తర్వాత ఆలయం ముందు ఫోటోలు తీసుకున్నది.. మా పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనేనని విఘ్నేశ్ చెప్పారు. ఆ హడావుడిలోనే చెప్పులున్న సంగతిని మర్చిపోయామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments