Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శ్రీనివాస కళ్యాణం''కు వెంకటేష్‌ వాయిస్ ఓవర్.. హైలైట్‌గా నిలుస్తుందట..

సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్త

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (16:48 IST)
సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సినిమాలో కొన్ని పాత్రలను పరిచయం చేసే సందర్భాల్లోనూ.. కీలకమైన సన్నివేశాలను లింక్ చేసే సందర్భాల్లోను వాయిస్ ఓవర్ వుంటుందట. ఆ వాయిస్ ఓవర్ వెంకటేశ్‌తో చెప్పిస్తే మరింత బాగా కనెక్ట్ అవుతుందని భావించి ఆయన్ని సంప్రదించారు. 
 
అందుకు అంగీకరించిన వెంకీ ఈ సినిమా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రస్తుతం వెంకీ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. వెంకీ ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు హైలైట్‌గా వుంటుందని సినీ యూనిట్ వెల్లడించింది.

గతంలో ''శ్రీనివాస కళ్యాణం'' అనే టైటిల్‌తో వేంకటేశ్ ఒక సినిమా చేశారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయ్యింది. ఇంకా వెంకీకి మంచి పేరు సంపాదించి పెట్టింది. ప్రస్తుతం అదే టైటిల్‌తో తెరకెక్కే సినిమాకు వెంకీ వాయిస్ ఇవ్వడం గమనార్హం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments