Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాపై విరుచుకుపడిన వేణుమాధవ్.. బుద్ధిలేని గాడిదలంటూ..?!

Webdunia
మంగళవారం, 17 మే 2016 (11:50 IST)
టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మీడియాపై విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ.. మీడియాపై ఘాటుగా విమర్శలు చేశాడు. తన మరణంపై వచ్చిన వార్తలను బుద్ధిలేని గాడిదలు రాసిన రాతలేనని సీరియస్ అయ్యాడు. మీడియా తాను మృతిచెందినట్లు రాసిన రాతలపై త్వరలో తాను గవర్నర్ నరసింహన్‌ను కలుస్తానని తెలిపాడు. 
 
కాగా ఇటీవల ఓ టీవీ ఛానల్‌తో పాటు కొన్ని వెబ్‌సైట్లలో టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవి మరణించినట్లు వచ్చిన వార్తలపై వేణుమాధవ్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తప్పుడు వార్తలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసయాదవ్‌ని కోరాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments