Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనిక్కడే వుంటా రమ్మను అంటున్న సైంథవ్‌ (video)

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (13:24 IST)
Venkatesh-saidhav
వెంకటేష్‌ తాజా సినిమాకు సైంథవ్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్‌ను ఈరోజు విడుదల చేశారు. దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా వెంకటేష్‌కు 75వ సినిమా. నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందుతోంది. ఇందులో వెంకటేష్  నడచుకుంటూ బైక్‌ దగ్గరకు వస్తాడు. అక్కడ సీటుపై బాక్స్‌లో ఐస్‌లో వున్న ఓ ఇంజక్షన్‌ లాంటిది తీసి పట్టుకుని నడుచుకుంటూ వెళతాడు. ఒకచేత్తో గన్‌ కూడా వుంటుంది. అలా నడుచుకుంటూ వచ్చి ‘నేను ఇక్కడే వుంటాను. ఎక్కడికి వెళ్ళను. రమ్మను..’ అంటూ పలికే డైలాగ్‌తో ఎండ్‌ అవుతుంది. అతని ఎదురుగా కొందరు చనిపోయి వుంటారు. 
 
ఇలా సరికొత్తగా వున్న ఈ గ్లింప్‌ వెంకటేష్‌తో చేసిన యాక్షన్‌ సినిమాగా కనిపిస్తుంది. ఈ సినిమా ఈనెల 26నుంచి షూటింగ్‌ కంటెన్యూగా సాగనుంది. వెంకటేష్‌కు పాన్‌ ఇండియా సినిమాగా వుండబోతోంది. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

బ్యాంకాక్ భూకంపం నుంచి తప్పించుకుని ప్రాణాలతో తిరిగొచ్చిన ఎమ్మెల్యే ఫ్యామిలీ!

'విశ్వావసు'లో సకల విజయాలు కలగాలి : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments