Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాను మహాద్భుతంగా చూపించే దర్శకుడు రాజమౌళి : వెంకయ్య

ప్రపంచంలో ఉన్న ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా, అటువంటి సినిమాను మ‌రింత అద్భుతంగా చూపించ‌గ‌లిగే వ్యక్తి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హై

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (06:50 IST)
ప్రపంచంలో ఉన్న ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా, అటువంటి సినిమాను మ‌రింత అద్భుతంగా చూపించ‌గ‌లిగే వ్యక్తి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్ శిల్ప క‌ళా వేదిక‌లో  అక్కినేని నాగేశ్వ‌ర రావు జాతీయ పుర‌స్కారాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఆయన ప్రదానం చేశారు. 
 
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, రాజ‌మౌళి చిన్న వ‌య‌సులోనే ఎంతో పేరు సంపాదించుకున్నాడని అన్నారు. తెలుగు సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అక్కినేని పురస్కారాన్ని రాజమౌళికి ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే.. ప్ర‌పంచ ఏడు వింత‌ల‌కు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు త‌న‌దైనశైలిలో కొత్త అర్థం చెప్పారు. ప్ర‌పంచంలో అద్భుతాల్లో ఒక‌టి చూడ‌గ‌ల‌గడం, రెండు విన‌గ‌ల‌గ‌డం, మూడు స్ప‌ర్శ, నాలుగు రుచి, ఐదు అనుభూతిని పొంద‌డం, ఆరు న‌వ్వ‌డం, ఏడు ప్రేమించ‌డం అని చెబుతుందన్నారు. ఈ ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా అని వెంక‌య్య నాయుడు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

Air India crash: మృతులకు కోటి రూపాయల నష్టపరిహారం.. 11A సీటులో వ్యక్తికి ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments