Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో మెగా ఫ్యామిలీ హీరోకు కరోనా పాజిటివ్!

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (16:30 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఇపుడు కరోనా వైరస్ బారినపడుతున్నారు. మంగళవారం ఉదయమే మెగా ఫ్యామిలీకి చెందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. ఈ చేదు వార్త మరిచిపోకముందే ఇపుడు మెగా ఫ్యామిలీకి చెందిన మరో మెగా హీరో కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
ఆ హీరో పేరు వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు. టాలీవుడ్ హీరో. నిజానికి మెగా ఫ్యామిలీలో పలువురికి కరోనా వైరస్ సోకింది. తొలుత చిరంజీవి ఇంట్లో పని చేసే పని మనుషులకు ఈ వైరస్ సోకింది. ఆ తర్వాత చిరంజీవి ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా రామ్ చరణ్, ఇపుడు వరుణ్ తేజ్‌లను ఈ వైరస్ కాటేసింది. 
 
ప్రస్తుతం తనలో స్వల్పపాటి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు చెప్పారు. ఈ వైరస్ బారినుంచి కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తానని వరుణ్ తేజ్ ఓ ట్వీట్ చేశారు.
 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments