Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ సినిమాలో వరలక్ష్మీ.. సాయిపల్లవి హీరోయిన్

కోలీవుడ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్‌కు క్రేజ్ పెరిగిపోతోంది. వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న వరలక్ష్మి... తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ధనుష్ హీరోగా, బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (14:58 IST)
కోలీవుడ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్‌కు క్రేజ్ పెరిగిపోతోంది. వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న వరలక్ష్మి... తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ధనుష్ హీరోగా, బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ''మారి-2''లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
 
విక్రమ్ వేదా, సత్య సినిమాల్లో వరలక్ష్మి నటించి.. మంచి గుర్తింపు సంపాందించింది. తాజాగా మారికి సీక్వెల్‌గా రాబోతున్న మారి-2లో నటించే ఛాన్సును కూడా కైవసం చేసుకుంది.

ఈ సినిమాలో వరలక్ష్మి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, ఈ మూవీలో ధనుష్ హీరోగా, మలయాళం యాక్టర్ టోవినో థామస్ ప్రతినాయకుని పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. 
 
ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వరాలను అందిస్తున్నారు. వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ ఈ సినిమాని తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన.. పాల్గొన్న పవన్ కళ్యాణ్

ముంబైలో అమానుషం.. వాచ్‌మెన్ దెబ్బలు భరించలేక 17వ అంతస్తు నుంచి దూకేసిన శునకం..

విక్రయానికి బ్రిటిష్ ఎఫ్-35 బి : ఓఎల్ఎక్స్‌లో సేల్స్ పోస్టర్ వైరల్

డబ్బు కోసం సొంత నగ్న వీడియోల స్ట్రీమింగ్ చేస్తున్న జంట.. ఎక్కడ?

విమానం ఇంజిన్‌లో మంటలు... టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments