Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఉప్పెన'కు సునామీ కలెక్షన్లు, మొదటి రోజు ఎంతో తెలుసా?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (16:01 IST)
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. ఏడాది పాటుగా ప్రేక్షకుల కోసం ఎదురుచూసిన ఉప్పెన ఈ శుక్రవారం 12వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విడుదలైన మొదటి రోజే రూ. 10. 42 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది.
 
ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. అతడికి జోడీగా కృతిశెట్టి నటించగా ఆమె తండ్రిగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించాడు. చిత్రం స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే సన్నివేశాలతో వుండటంతో ప్రేక్షులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.
 
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే... నైజాం ఏరియా, ఏపీ మొత్తం కలిపి రూ. 9.3 కోట్లు వసూలు చేయగా ‌కర్ణాట‌క‌లో రూ.52 ల‌క్ష‌లు వసూలయ్యాయి. త‌మిళ‌నాడు రూ.16 ల‌క్ష‌లు వసూలు కాగా ఓవ‌ర్ సీస్లో రూ.34 ల‌క్ష‌లు వసూలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments