Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఉప్పెన'కు సునామీ కలెక్షన్లు, మొదటి రోజు ఎంతో తెలుసా?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (16:01 IST)
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. ఏడాది పాటుగా ప్రేక్షకుల కోసం ఎదురుచూసిన ఉప్పెన ఈ శుక్రవారం 12వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విడుదలైన మొదటి రోజే రూ. 10. 42 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది.
 
ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. అతడికి జోడీగా కృతిశెట్టి నటించగా ఆమె తండ్రిగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించాడు. చిత్రం స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే సన్నివేశాలతో వుండటంతో ప్రేక్షులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.
 
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే... నైజాం ఏరియా, ఏపీ మొత్తం కలిపి రూ. 9.3 కోట్లు వసూలు చేయగా ‌కర్ణాట‌క‌లో రూ.52 ల‌క్ష‌లు వసూలయ్యాయి. త‌మిళ‌నాడు రూ.16 ల‌క్ష‌లు వసూలు కాగా ఓవ‌ర్ సీస్లో రూ.34 ల‌క్ష‌లు వసూలు చేసింది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments