'ఉప్పెన'కు సునామీ కలెక్షన్లు, మొదటి రోజు ఎంతో తెలుసా?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (16:01 IST)
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. ఏడాది పాటుగా ప్రేక్షకుల కోసం ఎదురుచూసిన ఉప్పెన ఈ శుక్రవారం 12వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విడుదలైన మొదటి రోజే రూ. 10. 42 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది.
 
ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. అతడికి జోడీగా కృతిశెట్టి నటించగా ఆమె తండ్రిగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించాడు. చిత్రం స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే సన్నివేశాలతో వుండటంతో ప్రేక్షులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.
 
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే... నైజాం ఏరియా, ఏపీ మొత్తం కలిపి రూ. 9.3 కోట్లు వసూలు చేయగా ‌కర్ణాట‌క‌లో రూ.52 ల‌క్ష‌లు వసూలయ్యాయి. త‌మిళ‌నాడు రూ.16 ల‌క్ష‌లు వసూలు కాగా ఓవ‌ర్ సీస్లో రూ.34 ల‌క్ష‌లు వసూలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీరం దాటేసిన మొంథా.. అయినా ముంచేసింది.. భారీ వర్షాలు.. ఏపీలో నలుగురు మృతి (video)

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments