Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ లాక్ 4.0, సినిమా చూసేందుకు జనం థియేటర్స్‌కి వస్తారా?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:15 IST)
అన్‌లాక్ 4.0ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఈసారి సినిమా థియేటర్లకు అవకాశం ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. ఇప్పటికే షూటింగ్‌లకు పర్మిషన్ వచ్చింది. ఒకవేళ సినిమాలు రిలీజ్ చేసుకునే అవకాశం వస్తే ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించే సత్తా హీరోలకు ఉందా అనేది ప్రశ్న.
 
సెప్టెంబరు నుండి టాలీవుడ్‌కి కాస్త ఊరట కలిగించే అవకాశం ఉంది. ఒకవైపు సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మరోవైపు సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఐతే స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఓకే చెప్తారా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు లైన్లో వున్నాయి. చిన్నహీరోల చిత్రాలు కూడా రెడీగా వున్నాయి.
 
ఈ చిత్రాలు ఒకవేళ రిలీజ్ అయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? కరోనా భయంతో అత్యవసరమైతే తప్పించి ఇంటినుండి బయటికి రాని ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లుకు వస్తారా అనేది సందేహమే. అలాగే లాక్‌డౌన్ మొదలైన దగ్గర్నుంచి ఓటీటీ ప్లాట్ఫాంకు అలవాటుపడ్డ ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తారా అనేది పెద్ద ప్రశ్న.

సంబంధిత వార్తలు

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments