Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజవి హీరోయిన్‌పై హత్యాయత్నం కేసు... ఆరా తీసిన మెగాస్టార్?

Webdunia
బుధవారం, 24 జులై 2019 (16:20 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు మాస్టర్, ఇద్దరు మిత్రులు. ఈ రెండు చిత్రాల్లో సాక్షి శివానంద్ నటించింది. ఇందులో మాస్టర్ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించగా, ఇద్దరు మిత్రులు చిత్రంలో ఓ మంచి స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత మోహన్ బాబు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి దిగ్గజ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. 
 
సాక్షి శివానంద్ సోదరీ శిల్బా ఆనంద్... సచలన ఆరోపణలు చేసింది. తన అక్క సాక్షి శివానంద్ తనను హత్య చేసేందుకు ప్లాన్ వేసిందంటూ ఆరోపించింది. ఇందులో సాక్షి అత్త ప్రమేయం కూడా ఉందని పేర్కొంది. ముఖ్యంగా, తన బీమా డబ్బుల కోసమే తనపై ఈ హత్య ప్రయత్నం చేసినట్టు ప్రకటించి సంచలన సృష్టించింది. 
 
గతంలో తన తల్లిపై కూడా ఇలాగే తన అక్క... ఆమె అత్త హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు తెలిపింది. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసేలోపు వాళ్లు అమెరికాకు పారిపోయారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు విచారణ జరిపి వాళ్లను తగిన విధంగా శిక్షించాలని కోరింది. కాగా, సాక్షి శివానంద్ వ్యవహారం చిరంజీవి దృష్టికి వెళ్లినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments