Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజవి హీరోయిన్‌పై హత్యాయత్నం కేసు... ఆరా తీసిన మెగాస్టార్?

Webdunia
బుధవారం, 24 జులై 2019 (16:20 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు మాస్టర్, ఇద్దరు మిత్రులు. ఈ రెండు చిత్రాల్లో సాక్షి శివానంద్ నటించింది. ఇందులో మాస్టర్ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించగా, ఇద్దరు మిత్రులు చిత్రంలో ఓ మంచి స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత మోహన్ బాబు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి దిగ్గజ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. 
 
సాక్షి శివానంద్ సోదరీ శిల్బా ఆనంద్... సచలన ఆరోపణలు చేసింది. తన అక్క సాక్షి శివానంద్ తనను హత్య చేసేందుకు ప్లాన్ వేసిందంటూ ఆరోపించింది. ఇందులో సాక్షి అత్త ప్రమేయం కూడా ఉందని పేర్కొంది. ముఖ్యంగా, తన బీమా డబ్బుల కోసమే తనపై ఈ హత్య ప్రయత్నం చేసినట్టు ప్రకటించి సంచలన సృష్టించింది. 
 
గతంలో తన తల్లిపై కూడా ఇలాగే తన అక్క... ఆమె అత్త హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు తెలిపింది. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసేలోపు వాళ్లు అమెరికాకు పారిపోయారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు విచారణ జరిపి వాళ్లను తగిన విధంగా శిక్షించాలని కోరింది. కాగా, సాక్షి శివానంద్ వ్యవహారం చిరంజీవి దృష్టికి వెళ్లినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments