Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటీనటులకు సిగ్గూఎగ్గూలేదు.. థూ... : నవాజుద్దీన్ మండిపాటు

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:44 IST)
నటీనటులపై బాలీవుడ్ నటు నవాజుద్దీన్ మండిపడ్డారు. దేశంలో కరోనా వైరస్ సునామీ సంభవించివుంటే కొందరు నటీనటులు వివాహర యాత్రలకు వెళ్లి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
 
'ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో పడింది. వీళ్లు మాత్రం విహార యాత్రలకు వెళుతున్నారు. మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ, ఫొటోలను షేర్‌ చేయటంలో బిజీగా ఉన్నారు. వీళ్లు చేసే తమాషా ఏంటో నాకు అర్థం కావటం లేదు. ప్రజలు తిండి దొరక్క ఇబ్బంది పడుతుంటే... డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలి' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
ఈ మధ్యకాలంలో బాలీవుడు సెలెబ్రిటీలు శ్రద్ధా కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌, టైగర్‌ ష్రాఫ్‌-దిశా పటానీ, మాధురీ దీక్షిత్‌, జాన్వీ కపూర్‌ తదితరులు కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత మాల్దీవులు వెళ్లొచ్చారు. ఇప్పటికే వీళ్ల తీరును హిందీ నటుడు అమిత్‌ సాద్‌, హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌ తప్పుపట్టారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments