Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ కన్నుమూత

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (10:49 IST)
vidyasagar
ప్రముఖ సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన చెన్నైలోని నివాసంలో కన్నుమూశారు. రాకాసి లోయ చిత్రంతో ఆయన దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. 
 
ఆపై అమ్మదొంగ, స్టూవర్టుపురం, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెం.1, అన్వేషణ, ఓసి నా మరదలా వంటి చిత్రాలు తెరకెక్కించారు. సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. 
 
దర్శకుడు విద్యాసాగర్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, నిడమర్రు గ్రామంలో జన్మించారు. అతను ఎడిటింగ్ అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి 1990 సంవత్సరంలో విజయవంతమైన దర్శకుడిగా మారాడు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల సాగర్ దగ్గర అసిస్టెంట్‌గా తన దర్శకత్వ వృత్తిని ప్రారంభించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments