Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు క్షమాపణలు తెలిపిన సమంత

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (10:05 IST)
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఖుషి' చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ మయాసైటిస్  కారణంగా ఆగిపోయింది. 
 
ఈ సందర్భంలో సమంత ఆరోగ్యం మెరుగై మళ్లీ సినిమాపై దృష్టి పెట్టడంతో త్వరలో ఖుషీ షూటింగ్ లో జాయిన్ కానుందని అంటున్నారు. 
 
సమంత ప్రస్తుతం రాజ్, డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇంతలో, ఖుషీ ఆలస్యం అయినందుకు విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెబుతూ సమంత ట్వీట్ చేసింది.
 
"విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు నా క్షమాపణలు. ఖుషి చిత్రీకరణ త్వరలోనే ప్రారంభమవుతుంది" అని సమంత తెలిపింది. అలాగే సమంత ట్వీట్‌కు విజయ్ దేవర కొండ రిప్లై ఇచ్చారు. "నువ్వు పూర్తిగా కోలుకోని నవ్వులు చిందిస్తూ వచ్చే వరకు మేం అందరం వేచి చూస్తాం" అని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments