Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల పంచాయతి కొలిక్కి వచ్చేనా?

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (13:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల పంచాయతీ పెండింగ్‌లో ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టిక్కెట్ల ధరలు కేటాయించాల్సివుంది. 
 
ఈ నేపథ్యంలో సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ మరోమారు సమావేశంకానుంది. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన ఈ కమిటీ మూడోసారి కూడా భేటీ అవుతుంది. ఈ సమావేశంతో టిక్కెట్ల ధరలపై ఓ సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 
ప్రధానంగా బి, సి సెంటర్లలో రెండు వారాల పాటు సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేలా ఈ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు, ఈ నెలలో వరుసగా పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఈ సినిమా టిక్కెట్ల పంచాయతీ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments