Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బింగ్ చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (07:23 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిలు కన్నుమూశారు. వీరిద్దరి మరణాల నుంచి ఇంకా కోలుకోలేదు. 
 
ఇపుడు తెలుగు చిత్రాల డబ్బింగ్ నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మణం పాలయ్యారు. 46 యేళ్ళ జక్కులకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వర రావు ప్రమాదస్థలిలోనే మృత్యువాతపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం అలముకుంది. ఈయన జక్కుల నాగేశ్వర రావు లవ్ జర్నీ, వీడు సరైనోడు, అమ్మానాన్నా  ఊరెళితే వంటి అనేక డబ్బింగ్ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments