Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బింగ్ చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (07:23 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిలు కన్నుమూశారు. వీరిద్దరి మరణాల నుంచి ఇంకా కోలుకోలేదు. 
 
ఇపుడు తెలుగు చిత్రాల డబ్బింగ్ నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మణం పాలయ్యారు. 46 యేళ్ళ జక్కులకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వర రావు ప్రమాదస్థలిలోనే మృత్యువాతపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం అలముకుంది. ఈయన జక్కుల నాగేశ్వర రావు లవ్ జర్నీ, వీడు సరైనోడు, అమ్మానాన్నా  ఊరెళితే వంటి అనేక డబ్బింగ్ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments