Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం .. దర్శకుడు శరత్ కన్నుమూత

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు శరత్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 11 గంటలకు పంజాగుట్టలోని మహాప్రస్థానంలో జరుగనున్నాయి. 
 
కాగా, "చాదస్తపు మొగుడు" మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడుగా పరిచయమైన శరత్ దాదాపు 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా, టాలీవుడ్ హీరోలు సుమన్, బాలకృష్ణలతో ఆయన మంచి హిట్ చిత్రాలను నిర్మించారు. బాలయ్యతో "పెద్ద అన్నయ్య", "పెద్దింటి అల్లుడు", "వంశోద్ధారకుడు" వంటి చిత్రాలను నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments