Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం .. దర్శకుడు శరత్ కన్నుమూత

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు శరత్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 11 గంటలకు పంజాగుట్టలోని మహాప్రస్థానంలో జరుగనున్నాయి. 
 
కాగా, "చాదస్తపు మొగుడు" మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడుగా పరిచయమైన శరత్ దాదాపు 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా, టాలీవుడ్ హీరోలు సుమన్, బాలకృష్ణలతో ఆయన మంచి హిట్ చిత్రాలను నిర్మించారు. బాలయ్యతో "పెద్ద అన్నయ్య", "పెద్దింటి అల్లుడు", "వంశోద్ధారకుడు" వంటి చిత్రాలను నిర్మించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments