Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు మారుతికి పితృవియోగం

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (08:30 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు మారుతికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి కుచలరావు బుధవారం అర్థరాత్రి కన్నమూశారు. ఆయన వయసు 76 యేళ్లు. మచిలీపట్నంలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు మారుతికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. మారుతి రావు గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి ఆయన మృతి చెందారు. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మారుతి అగ్రహీరోల చిత్రాలకు సైతం దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన "మంచి రోజులు వచ్చాయి" చిత్రం గత యేడాది నవంబరులో విడుదలైంది. త్వరలో ఆయన తెరకెక్కించిన పక్కా  కమర్షియల్ అనే చిత్రం విడుదల కానుంది. అలాగే, స్టార్ హీరో ప్రభాస్‌తో మరో చిత్రం చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments