Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో పెద్దలు టిక్కెట్లను బ్లాక్ చేసే అవకాశం వుంది.. మౌనం వీడిన కె.రాఘవేంద్ర రావు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (19:20 IST)
సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, థియేటర్లలో టిక్కెట్ రేట్లను నిర్ణయించడంపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎల్లపుడు మౌనమునిగా ఉండే రాఘవేంద్ర రావు ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అభిప్రాయాలను నిర్భయంగా ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 
 
ఆన్‌లైన్ విధానం ద్వారా దోపిడీ ఆగిపోతుందనడం సరికాదన్నారు. ఒక ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడదలచుకుంటే టిక్కెట్ ధర రూ.300 లేదా రూ.500 వెచ్చించి అయినా కొనుగోలు చేస్తాడన్నాడు. అదే అతనికి నచ్చని సినిమా అయితే, సినిమా టిక్కెట్ రూపాయికే ఇచ్చినా చూడడని వివరించారు.
 
ముఖ్యంగా ఆన్‌లైన్ విధానంలో చాలా మంది పెద్ద మనుషులు తమ పరపతిని ఉపయోగించి టిక్కెట్లను బ్లాక్‌ చేసుకునే అవకాశం ఉందని, అదే ఆన్‌లైన్‌లో రేట్లు పెంచి టిక్కెట్లు అమ్మితే ప్రభుత్వానికి కూడా అధిక పన్ను వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments