Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు కోల్పోయిన పవన్ అభిమాన కుటుంబాలకు ఆర్థికసాయం...

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (17:01 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికిగురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మెగా ఫ్యామిలీ హీరోలంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేనా.. వారికి తమ వంతుగా ఆర్థిక సాయం చేశారు. అలా మొత్తం 12.50 లక్షల చొప్పున ఒక్కో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందనుంది. 
 
ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగింది. బ్యానర్లు కడుతున్న సమయంలో కరెంటు వైర్లు తగిలి రాజేంద్ర, అరుణాచలం, సోమశేఖర్ అనే ముగ్గురు పవన్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో వారి కుటుంబాలపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి.
 
ఈ క్రమంలో జనసేన పార్టీ మాత్రమే కాకుండా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, 'వకీల్ సాబ్' చిత్రబృందం, మెగా సూర్య ప్రొడక్షన్స్ కూడా ఆర్థికసాయం ప్రకటించడం జరిగింది. 
 
ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.12.5 లక్షల మేర ఆర్థిక సాయం అందనుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు విరాళం ప్రకటించిన అందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments