Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breaking News, డ్రగ్స్ కేసులో డిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (13:17 IST)
డ్రగ్స్ కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది నటి రకుల్ ప్రీత్ సింగ్. మీడియాలో తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది.
 
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, తన పేరు, సారా అలీఖాన్ పేరును ప్రస్తావించిందన్న విషయం తనకు ఒక షూట్ సమయంలో తెలిసిందని, అదే సమయంలో మీడియా నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించిందని ఢిల్లీ హైకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్.
 
రియా తను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకున్నారని తెలిసి కూడా వ్యతిరేక వార్తలతో మీడియా నన్ను ఇబ్బందులకు గురిచేస్తుందని, మీడియా నన్ను వేధించడానికి, మాదకద్రవ్యాల ముఠాతో నాకు సంబంధాలు అంటకట్టడానికి, నా మార్ఫింగ్ చిత్రాలను చూపిస్తున్నారని రకుల్ ప్రీత్ సింగ్ పిటీషన్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

కాళేశ్వరం మూడు బ్యారేజీలను మరమ్మతు చేసేందుకు తెలంగాణ సన్నాహాలు

హైదరాబాద్ సిటీ కాలేజీలో పైథాన్ కలకలం.. (వీడియో)

భర్త మరో స్త్రీతో ఎఫైర్: కాల్ రికార్డ్, లొకేషన్ తెలుసుకునే హక్కు భార్యకు వుందన్న హైకోర్టు

భార్య మీద అలిగిన ఓ భర్త కరెంట్ స్తంభం ఎక్కాడు, ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments