Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంచల్‌గూడ జైలుకు ఆర్ఎక్స్100 మూవీ నిర్మాత

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (12:38 IST)
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ3గా ఉన్న "ఆర్ఎక్స్100" మూవీ నిర్మాత అశోక్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో ఏ1 నిందితుడుగా సాయికృష్ణరెడ్డి, ఏ2గా దేవరాజ్ రెడ్డిలు ఉన్న విషయం తెల్సిందే. ఈ ముగ్గురిని హైదరాబాద్, ఎస్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత వారిని జైళ్లకు తరలించారు. ఇందులోభాగంగా, అశోక్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు మార్చారు. 
 
కాగా, ముక్కోణపు ప్రేమకు శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దేవరాజ్‌రెడ్డిని ఇష్టపడిన శ్రావణి.. పెళ్లి చేసుకుని ఒత్తిడి తెచ్చింది. అయితే, శ్రావణికి అశోక్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలతో కూడా సంబంధం ఉండటంతో పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్ నిరాకరించారు. అదేసమయంలో దేవరాజ్‌కు శ్రావణి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేని సాయి, అశోక్‌ రెడ్డిలు ఆమెను బెదిరించారు. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments