Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో టాలీవుడ్ హీరోయిన్‌ని కరోనా కాటేసింది: అన్ని జాగ్రత్తలు తీసుకున్నా....

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (12:22 IST)
టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రాం పేజీలో తెలిపారు. తను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎలా తగులుకుందో కరోనా నన్ను పట్టుకుందని వెల్లడించింది.

 
ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు హోం ఐసొలేషన్లో వున్నాననీ, దయచేసి అందరూ మాస్కులు ధరించాలని అభ్యర్థిస్తోంది. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

 
కాగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రిన్స్ మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, రాజేంద్ర ప్రసాద్.. తదితరులు కరోనా బారిన పడినవారిలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments