Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో టాలీవుడ్ హీరోయిన్‌ని కరోనా కాటేసింది: అన్ని జాగ్రత్తలు తీసుకున్నా....

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (12:22 IST)
టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రాం పేజీలో తెలిపారు. తను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎలా తగులుకుందో కరోనా నన్ను పట్టుకుందని వెల్లడించింది.

 
ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు హోం ఐసొలేషన్లో వున్నాననీ, దయచేసి అందరూ మాస్కులు ధరించాలని అభ్యర్థిస్తోంది. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

 
కాగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రిన్స్ మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, రాజేంద్ర ప్రసాద్.. తదితరులు కరోనా బారిన పడినవారిలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments