Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో నయనతార - సరోగసీపై విచారణ కమిటీ

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (16:01 IST)
కోలీవుడ్ అగ్రహీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు చిక్కుల్లో పడ్డారు. సరోగసీ విధానంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇదేవారిని చిక్కుల్లోకి నెట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా వారిద్దరూ సరోగసీ విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. 
 
దీనిపై నిగ్గు తేల్చేందుకు తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటి గురువారం నుంచి విచారణ చేపట్టింది. రాష్ట్ర మెడికల్ డైరెక్టరేట్‌కు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు ఈ విచారణ ప్రారంభించారు. ఈ విచారణ తర్వాత వారం రోజుల్లో పూర్తి నివేదికను వారు సమర్పించనున్నారు. 
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం