Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో ఇంకా సినిమా చచ్చిపోలేదంటే అదే కారణం : దర్శకుడు తేజ సెస్సేషనల్‌ తీర్పు

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (19:37 IST)
Director Teja
దర్శకుడు తేజ తాజాగా సోషల్‌ మీడియాలో హీరో గోపీచంద్‌ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గోపీచంద్‌ సినిమా రామబాణం వచ్చేనెల 5న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ వినూత్నమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు. తేజ కూడా డి.సురేష్‌ బాబు కొడుకు అభిరామ్‌తో అహింస అనే సినిమా చేశాడు. అది విడుదలకు త్వరలో నోచుకోనుంది.
 
ఇక గోపీచంద్‌కు తేజ చెప్పిన సమాధానం ఇదే. సినిమాను ఓటీటీ, సింగిల్‌ స్క్రీన్‌ చంపలేదు. కేవలం మల్టీప్లెక్స్‌ చంపేస్తుంది. అందులోనూ పాప్‌కార్న్‌ చంపేస్తుంది. అంటూ వివరించారు. నేను బాలీవుడ్‌ నుంచి అన్ని వుడ్‌లకు వెళ్ళీ అక్కడ కామన్‌ మేన్‌ నుంచి వివరాలు సేకరించాను. మిగిల్‌క్లాస్‌ సినిమాకు వెళితే బైక్‌ పార్కింగ్‌, ఆ తర్వాత పాప్‌కార్న్‌ కానీ సమోసా, కూల్‌ డ్రింక్ కానీ తాగుతూ సినిమా చూడాలనుకుంటే ఈ రేట్లు ఆడియన్‌ను భయపెట్టిస్తుంది. సినిమా టికెట్‌ కంటే ఈ రేట్లు ఎక్కువ. 
 
ముంబైలో సినిమా చచ్చిపోవడానికి కారణం మల్టీప్లెక్స్‌ థియేటర్లే. తెలుగులో ఇంకా సినిమా చచ్చిపోకుండా బతికి వుందంటే సింగిల్‌ స్క్రీన్‌ వుండడం వల్లనే. మల్టీప్లెక్స్‌ తెర అంటే మన ఇంటిలో టీవీకంటే కొంచెం ఎక్కువ వుంటుంది. అంతే తేడా. నా తీర్పు ఏమిటంటే ఓటీటీలు, టీవీలు సినిమాను చంపలేదు. కేవలం పాప్‌కార్న్‌ చంపేస్తుంది అని ముగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments