Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతి రత్నాలుకు మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి

Webdunia
శనివారం, 6 మే 2023 (14:05 IST)
Priyanka Dutt, Swapna
సహజంగా ఇద్దరు అక్కాచెల్లెల్లు వుంటే అభిప్రాయాలు వేరుగా వుంటాయి. అలాంటివి మా మధ్య వున్నాయని నిర్మాతలుగా మారిన అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌ తెలియజేశారు. జాతి రత్నాలు టైంలో మా ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది.  వాదోపవాదాలు జరిగాయి. ఆ సినిమా చూశాక ఇలాంటి సినిమా చూస్తారా! నాకైతే నచ్చలేదు. ఈ  ఈ విషయాన్ని నాగ్‌ అశ్విన్‌కు చెప్పాను. అప్పుడే ఓటీటీ మంచి రేటుతో ఆఫర్‌ వచ్చింది.

అయినా నాగ్‌ అశ్విన్‌ ఒప్పుకోలేదు. నాకు సినిమాపై నమ్మకం వుంది. ఇది ఆడితే ఆడుతుంది. లేదంటే పోతుంది. అని స్పష్టంగా మాట్లాడారు. జాతిరత్నాలు సినిమాను గత్యంతరం లేక చాలా దైర్యం చేసి విడుదల చేశామని స్వప్నా దత్‌ తన మనసులోని మాటను తెలియజేశారు. ఒకరకంగా చాలా డేర్‌ స్టెప్‌ తీసుకున్నామని అన్నారు.
 
ఆ సినిమా తర్వాత మా ఫేట్‌ మారిపోయింది. నాగ్‌ అశ్విన్‌ ఆలోచనలకు వాల్యూ పెరిగింది. కరోనా టైంలో ఆ టైప్‌ కామెడీకి ఆదరణ పెరిగింది. 2023లో గనుక వస్తే చూస్తారో లేదో కూడా చెప్పలేమని అన్నారు. ఇప్పుడు ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ కె. సినిమా రన్నింగ్‌లో వుంది. వాటి గురించి త్వరలో వివరాలు తెలియజేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments