Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరి.. ఎప్పుడంటే?

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (23:26 IST)
సూపర్ హిట్ సినిమా ది కేరళ స్టోరి ఓటీటీలోకి రానుంది. ముఖ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై సుదిప్టో సేన్ దర్వకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ చిత్రంలో ఆదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ కీలక పాత్రల్లో కనిపించారు. 
 
వివాదాస్పదంగా మారిన ఈ సినిమా 2023 మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఓటీటీలోకి రిలీజ్ కాలేదు.  ఇక ది కేరళ స్టోరి సినిమా తొలి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం హిందీ వెర్షన్ 240 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 
 
హిందీలో 240 కోట్లు, తెలుగులో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కానీ ఏ ఓటీటీ సంస్థ కూడా కొనడానికి ముందుకు రాలేదు. చివరికి ది కేరళ స్టోరి సినిమాను చివరకు జీ5 సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకొంది. 
 
ఈ సినిమాను జనవరిలో ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12న గానీ, లేదా జనవరి 19వ తేదీన గానీ విడుదలయ్యే ఛాన్సుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments