Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో "ది కేరళ స్టోరీ" చిత్ర ప్రదర్శన నిలిపివేత

Webdunia
ఆదివారం, 7 మే 2023 (17:23 IST)
వివాదాస్పద చిత్రం "ది కేరళ స్టోరీ" చిత్ర ప్రదర్శనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ మూ ప్రదర్శనను సోమవారం నుంచి తమిళనాడు వ్యాప్తంగా నిలిపివేయనున్నారు. ముఖ్యంగా, మల్టీప్లెక్స్ థియేటర్లలో చిత్రాన్ని ప్రదర్శించబోమి మల్టీప్లెక్స్ థియేటర్స్ యజమానులు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రత సమస్య తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. 
 
ఈ నెల 5వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదమైంది. అయినప్పటికీ చిత్రాన్ని యధావిధిగా శుక్రవారం రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రాన్ని వీక్షించొద్దంటూ తమిళనాడులోని దర్శకుడు సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి, ఎస్.డి.పి.ఐ వంటి కొన్ని పార్టీలు కూడా పిలుపునివ్వడమే కాకుండా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. 
 
దీనికితోడు ఈ చిత్రాని ప్రేక్షకుల ఆదరణ పెద్దగా లభించలేదు. దీంతో షోలను రీషెడ్యూల్ చేస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన పలు షోలను కూడా రద్దు చేశారు. మరోవైపు, ఈ చిత్ర ప్రదర్శనను కొనసాగిస్తే శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకే చిత్ర ప్రదర్శనను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్టు మల్టీప్లెక్స్ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharashtra: ఫోన్ చూసుకుంటూ వచ్చిన తండ్రి.. నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన తండ్రి.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య... కారణాలేంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments