Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో "ది కేరళ స్టోరీ" చిత్ర ప్రదర్శన నిలిపివేత

Webdunia
ఆదివారం, 7 మే 2023 (17:23 IST)
వివాదాస్పద చిత్రం "ది కేరళ స్టోరీ" చిత్ర ప్రదర్శనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ మూ ప్రదర్శనను సోమవారం నుంచి తమిళనాడు వ్యాప్తంగా నిలిపివేయనున్నారు. ముఖ్యంగా, మల్టీప్లెక్స్ థియేటర్లలో చిత్రాన్ని ప్రదర్శించబోమి మల్టీప్లెక్స్ థియేటర్స్ యజమానులు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రత సమస్య తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. 
 
ఈ నెల 5వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదమైంది. అయినప్పటికీ చిత్రాన్ని యధావిధిగా శుక్రవారం రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రాన్ని వీక్షించొద్దంటూ తమిళనాడులోని దర్శకుడు సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి, ఎస్.డి.పి.ఐ వంటి కొన్ని పార్టీలు కూడా పిలుపునివ్వడమే కాకుండా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. 
 
దీనికితోడు ఈ చిత్రాని ప్రేక్షకుల ఆదరణ పెద్దగా లభించలేదు. దీంతో షోలను రీషెడ్యూల్ చేస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన పలు షోలను కూడా రద్దు చేశారు. మరోవైపు, ఈ చిత్ర ప్రదర్శనను కొనసాగిస్తే శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకే చిత్ర ప్రదర్శనను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్టు మల్టీప్లెక్స్ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments