Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు ప్రైవ‌సీ క‌ల్పించిన జ‌డ్జి

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (19:02 IST)
Kangana Ranaut
కంగనా రనౌత్ వల్ల తన ప్రతిష్ట దెబ్బతిందని జావేద్ అక్తర్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ఆయ‌న ఆరోపించారు. నవంబర్ 2020లో అక్తర్ ఆమెపై ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కోర్టుకు హాజరు కావడం ఇది మూడోసారి.
 
నటి కంగనా రనౌత్ సోమవారం సబర్బన్ అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదుకు సంబంధించి ఆమె హాజ‌ర‌య్యారు. ముందుగా ఆమె జ‌డ్జితో ప‌ర్స‌న‌ల్‌గా మాట్టాడుతూ త‌న‌కు ప్రైవ‌సీ కావాల‌ని కోరారు. అందుకు జ‌డ్జి మీడియాను, విలేక‌రుల‌ను పంపించేసి ఆమెకు ప్రైవ‌సీని క‌ల్పించారు.
 
ఇక దీనిపై సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత ప్రైవ‌సీ అవ‌స‌ర‌మా! అని కొంద‌రంటే, న్యాయ‌స్థానం రూల్స్ ప్ర‌కారమే కంగ‌నా అడిగింద‌నీ, ఆమె లాయ‌ర్ స‌మ‌యానుకూలంగా ఆలోచ‌న క‌లిగించార‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈనెల 20న ఫైన‌ల్ తీర్పురానుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఇరాన్‌కు ఆయనే ప్రధాన శత్రువు - డోనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర : నెతన్యాహు

Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments