Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

ఐవీఆర్
ఆదివారం, 5 జనవరి 2025 (16:57 IST)
విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసిందని అన్నారు రేణూ దేశాయ్. తూర్పు గోదావరి జిల్లాలోని రాజా నగరం మండలం లోని నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ కి చెందిన 5 రకాల ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పాశ్చాత్య ఆహారం కంటే దక్షిణాది ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు ఎంతో మేలైనవని కితాబుచ్చారు.
 
విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ వస్తున్నప్పుడు మధ్యలో వున్న పచ్చని అందాలను చూసేందుకు తనకు రెండు కళ్లు సరిపోలేదని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావాలని పెద్దలు చెబుతున్నారనీ, ఇక్కడ కూడా ఇండస్ట్రీ అభివృద్ధి చెందితే ఎంతో బాగుంటుందని అన్నారు. అకిరా నందన్ సినీ ప్రవేశం గురించి చెబుతూ... అకిరా సినిమాల్లో నటించాలని తను కూడా కోరుకుంటున్నాననీ, తనను సినిమాల్లో చూడాలన్న ఆత్రుత తనకి కూడా వుందని అన్నారు. అలాగని అతడిపై తను ఒత్తిడి తీసుకురాననీ, ఇష్టంతోనే సినిమాల్లో నటిస్తాడని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments