Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్‌ సినిమాలకూ మరాఠీ సినిమాకు అదే తేడా : కశ్మీర పరదేశి

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (13:05 IST)
Kashmir Pardesi
మరాఠీకి చెందిన కథానాయిక కశ్మీర పరదేశి. పలు యాడ్స్‌ కూడా చేసిన ఆమె తెలుగులో నాగశౌర్య నటించిన ‘నర్తనశాల’ చిత్రంలో నటించింది. ఇప్పుడు తెలుగులో కిరణ్‌ అబ్బవరంకు జోడీగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంలో నటించింది. జిఎ2 బేనర్‌లో అల్లు అరవింద్‌ సమర్పించిన ఈ సినిమా గురించి ఆమె మాట్లాడారు. ఇక్కడ సినిమాలలో కంటెంట్‌కూ మరాఠీ కంటెంట్‌ను కంపేర్‌ చేస్తూ ఇలా అన్నారు.
 
ఇక్కడ సినిమా కథలన్నీ కమర్షియల్‌ యాంగిల్‌లోనే వుంటాయి. కొన్ని కంటెంట్‌ వున్నా కామెడీ జోడింపు తోపాటు కల్పితాలుగా చూపిస్తారు. అదే మరాఠీ సినిమాల్లోని కథలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి. కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు. పొయటిక్‌గా వుంటాయి. పాటలు అర్థవంతంగా వుంటాయి. కొన్ని కామెడీ సినిమాలూ వుంటాయి. అయితే కమర్షియల్‌ కోణం చాలా తక్కువగా వుంటుందని తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments