Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజుకు షాకిచ్చిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (15:59 IST)
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నానాటికీ పెరిగిపోతున్న చిత్ర నిర్మాణ వ్యయం, నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
2017 డిసెంబరు 8వ తేదీన జరిగిన మండలి అత్యవసర సమావేశంలో సంక్రాంతి, దసరా పండుగలకు నేరుగా తెలుగులో వచ్చిన సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో మాట్లాడుతూ, తెలుగు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తా అంటూ గత 2019లో చేసిన ఘాటు వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. ఆ ప్రకారమే తెలుగు సినిమాలకు ప్రథమ ప్రాధాన్యత ిస్తూ మిగిలిన థియేటర్లను డబ్బింగ్ సినిమాలకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments