Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద‌ర్శ‌కులంద‌రినీ క‌లిపిన తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (18:48 IST)
Directors team
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కులంద‌రినీ ఒక్కో శైలి. ఎవ‌రికివారు షూటింగ్‌లో వుంటే బిజీగా వుంటారు. ఏవో పార్టీలు, ఫంక్ష‌న్ల‌కు క‌లిసి పాల్గొంటారు. అలాంటివారిని సినీమారంగంలోని కాస్ట్ ఆఫ్ ప్రొడ‌క్ష‌న్ అనే స‌మ‌స్య క‌లిపింది. గ‌త కొద్దిరోజులుగా నిర్మాత దిల్‌రాజు సినిమారంగంలోని ఒక్కో శాఖ‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను పిలిపించుకుని స‌మావేశం జ‌రిపి ఫైన‌ల్ నిర్ణ‌యాన్ని తీసుకుంటున్నారు. ఆ క్ర‌మంలో ఈరోజు తెలుగు ద‌ర్శ‌కులంతా ఫిలింఛాంబ‌ర్‌లో క‌ల‌వ‌డం జ‌రిగింది.
 
వీరిలో అనిల్‌రావిపూడి, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, మెహ‌ర్ ర‌మేష్‌, బుజ్జిబాబు, సుధీర్ వ‌ర్మ‌, ప‌ర‌శురామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. రాజ‌మౌళి ఇందులో క‌నిపించ‌లేదు. ఈరోజు జ‌రిగిన భేటీలో ద‌ర్శ‌ఖుల పారితోషికం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌, ఏరియా వైజ్ లాభాల్లో ద‌ర్శ‌కుడు షేర్ కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని నిర్మాత‌ల మండ‌లి దిల్‌రాజును కోరిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లో వీటి వివ‌రాలు తెలియ‌నున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments