బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం.. ఏమైంది?

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (14:14 IST)
నందమూరి హీరో బాలకృష్ణకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ గాలిలోనే తిరిగింది. ఈ రోజు ఉదయం ఒంగోలు నుండి హైదరాబాద్‌ రావాల్సిన నందమూరి బాలకృష్ణ గారి హెలికాప్టర్‌ వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలన  ఒంగోలులో ఆగడం జరిగింది. 
 
పొగమంచు కారణంగా పైలెట్ ఒంగోలులో ల్యాండింగ్ చేశారు. పొగమంచు కారణంగా ల్యాండింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. ‌వాతావరణం కారణంగా ఆకాశంలోనే బాలయ్య హెలికాఫ్టర్ తిరగాల్సి వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా జాగ్రత్తగా ఆయన ల్యాండ్ అయ్యారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
చెన్నైలోని వాతావరణం విమానయానానికి అనుకూలంగా లేదు. దీంతో హెలికాప్టర్‌ను తిరిగి ఒంగోలుకు మార్చారు. దీంతో బాలయ్య 15 నిమిషాల పాటు ఆకాశంలో వేచి వుండాల్సి వచ్చింది. ఆపై రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్లారు. ఆపై జనవరి 12న విడుదల కానున్న వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాలకృష్ణ శుక్రవారం ఒంగోలు వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments